పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై విధించిన తాత్కాలిక ఆంక్షలను ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 1 నుంచి ఎలాంటి పరిమితులు ఉండవని ప్రకటించింది. అమెరికా, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా ఈనెల ప్రారంభంలో కేంద్రం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి రావడంతో వాటిని తొలగించింది.
వార్తలు
పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆంక్షలు ఎత్తివేత
Advertisement
Advertisement
Advertisement


