రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కొనసాగే అవకాశం లభించడం తనకు దక్కిన గొప్ప గౌరవని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అన్నారు. ఈ సందర్భంగా SM వేదికగా కేంద్రానికి హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల గొంతుకను, వారి ఆకాంక్షలను పార్లమెంట్లో చిత్తశుద్ధితో వినిపిస్తానని తెలిపారు. ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తూ, జవాబుదారీతనంతో వ్యవహరించేలా ఒత్తిడి తీసుకురావడమే తన బాధ్యతని ఖర్గే వెల్లడించారు.
వార్తలు
కేంద్రానికి ఖర్గే హెచ్చరికలు
Advertisement
Advertisement
Advertisement


