హైదరాబాద్: 28°C
వార్తలు

డ్రగ్స్‌పై విద్యార్థులకు అవగాహన

Advertisement

NGKL: జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో పాఠశాలలో డ్రగ్స్ దుర్వినియోగం, అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శ్రీరామ్ ఆర్య మాట్లాడుతూ.. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి భవిష్యత్తును కాపాడుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement