హైదరాబాద్: 28°C
వార్తలు

రూ.436లకే 'ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా'

Advertisement

కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి, వారి కుటుంబ భద్రతకు రూ.436తో 'ప్రధాని మంత్రి జీవన్ జ్యోతి బీమా' పథకాన్ని ప్రవేశపెట్టింది. 18 నుంచి 50 ఏళ్ల వయస్సు గల బ్యాంకు, పోస్టాఫీసు ఖాతాదారులందరూ ఈ పథకానికి అర్హులు. ఏడాదికి రూ.436 వార్షిక ప్రీమియంతో రూ.2 లక్షల జీవిత బీమా రక్షణ లభిస్తుంది. కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకాన్ని పునరుద్ధరించుకునే (రిన్యూవబుల్) సదుపాయం కలదు.

Advertisement

Advertisement