కాంగ్రెస్ ఎంపీలు, నేతల బృందం రేపు అయోధ్యకు వెళ్లనుంది. అయోధ్య ఆలయ కానుకల చోరీ అంశంపై నిరసన చేపట్టనుంది. యూపీ పీసీసీ చీఫ్ అజయ్ రాయ్ నేతృత్వంలో ఎంపీలు పాదయాత్ర చేయనున్నారు. ఈ భారీ కుంభకోణంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్టింగ్ జడ్జితో లేదా సిట్తో విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
వార్తలు
రేపు అయోధ్యకు కాంగ్రెస్ ఎంపీలు, నేతల బృందం
Advertisement
Advertisement
Advertisement


