హైదరాబాద్: 28°C
వార్తలు

తహసీల్దార్ రాజకుమారికి ఘన సత్కారం

Advertisement

NTR: గంపలగూడెం తహసీల్దార్ రాజకుమారిని కంచికచర్ల విలేకరులు, రైతులు శాలువాతో సత్కరించారు. కంచికచర్ల మండలంలో రైతులు, పేదలు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఆమె చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విలేకర్ బొక్క ప్రభాకర్, రైతులు శ్రీకాంత్, డేవిడ్, మధు, ఆదాము, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement