అయోధ్య బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. రామమందిర పవిత్రతను, కోట్ల మంది భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసిన నిందితులకు ఎలాంటి న్యాయ సహాయం చేయకూడదని నిర్ణయించినట్లు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాళికా ప్రసాద్ మిశ్రా వెల్లడించారు. ఒకవేళ ఈ నిర్ణయాన్ని ధిక్కరించి ఎవరైనా నిందితులకు సాయం చేస్తే సదరు లాయర్కు రూ.5 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
వార్తలు
అయోధ్య బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement


