హైదరాబాద్: 28°C
వార్తలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్

Advertisement

W.G: ఏపీ ఈపీడీసీఎల్ మొత్తం 135 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో ఎలక్ట్రికల్ 128, సివిల్ 4, టెలికాం 3 ఖాళీలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలు ఈపీడీసీఎల్ పరిధిలో 'లోకల్' ఏరియా కింద పరిగణిస్తారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 30 నుంచి జులై 20వ తేదీ వరకు APSPDCL వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.    

Advertisement

Advertisement