హైదరాబాద్: 28°C
వార్తలు

రెబల్ వర్గంపై మమత మద్దతుదారుల ఫిర్యాదు

Advertisement

టీఎంసీ రెబల్ వర్గమైన రితబ్రత బెనర్జీ, అతని అనుచరులపై మాజీ సీఎం మమతా మద్దతుదారులు పోలీసులు ఫిర్యాదు చేశారు. పార్టీ పేరు, గుర్తును దుర్వినియోగం చేస్తూ వారు కార్యకర్తలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ అంశంపై కేసు నమోదు చేసి, సమగ్ర విచారణ జరపాలని ఫిర్యాదులో డిమాండ్ చేశారు. ఈ వర్గం తామే అధికారిక టీఎంసీ అని అబద్ధపు ప్రచారం చేస్తోందని మండిపడింది.

Advertisement

Advertisement