హైదరాబాద్: 28°C
వార్తలు

హైకోర్టు న్యాయమూర్తి కన్నుమూత

Advertisement

పంజాబ్-హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మహావీర్ సింగ్ సింధు కన్నుముశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గురుగ్రామ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి 1992లో LLB డిగ్రీ పట్టా అందుకున్నారు. 2017 జులైలో హైకోర్టు అదనపు జడ్జిగా, 2018 డిసెంబరులో శాశ్వత న్యాయమూర్తిగా సేవలందించారు.

Advertisement

Advertisement