కరాచీలోని సింధ్ రేంజర్స్ స్థావరంపై జరిగిన ఉగ్రదాడి వెనుక భారత్ ఉందన్న పాకిస్తాన్ ఆరోపణలను విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారణమైనవని అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఇతరులపై వేలెత్తి చూపడం మానేసి, పాక్ తన సొంత భూభాగంలో ఉన్న ఉగ్రవాద నెట్వర్క్లను అణచివేయడంపై దృష్టి పెట్టాలని ఆయన ఘాటుగా హితవు పలికారు.
వార్తలు
పాక్ ఆరోపణలను తిప్పికొట్టిన భారత్!
Advertisement
Advertisement
Advertisement


