హైదరాబాద్: 28°C
వార్తలు

ఎంపీ కలిశెట్టి నేటి పర్యటన వివరాలు

Advertisement

SKLM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సోమవారం లావేరు మండల కేంద్రంలో ఉదయం 9 గంటలకు ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావుతో కలిసి ఏరువాక కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 11 గంటల నుంచి విజయనగరం టీడీపీ కార్యాలయంలో ప్రజా సమస్యలు స్వీకరిస్తారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరుకావాలని క్యాంప్ కార్యాలయం నుండి ప్రకటన వెలువడింది.

Advertisement

Advertisement