SKLM: పాతపట్నంలోని జనసేన కార్యాలయంలో సుడా ఛైర్మన్, జనసేన నాయకులు కె. రవికుమార్ జనసేన పార్టీ కమిటీల ఏర్పాటు, భవిష్యత్తు కార్యాచరణపై ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో జనసేన పార్టీ కమిటీలను పటిష్టం చేసి, ప్రజలకు మరింత చేరువ అవ్వాలన్నారు. అలాగే, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వార్తలు
'గ్రామ స్థాయిలో జనసేనను పటిష్టం చేయాలి'
Advertisement
Advertisement
Advertisement


