AKP: డెహ్రాడూన్లో జరుగుతున్న 21వ జాతీయ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో నర్సీపట్నంకు చెందిన చైత్ర దీపిక ఫిగర్ స్కేటింగ్ కేటగిరీ-7లో కాంస్య పతకం గెలిచింది. జాతీయ ఐస్ స్కేటింగ్లో ఏపీకి తొలి పతకాన్ని అందించి చరిత్ర సృష్టించింది. ఇప్పటికే ఆర్టిస్టిక్, ఐస్ స్కేటింగ్ విభాగాల్లో కలిపి 62 పతకాలు సాధించిన ఆమె విజయంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
వార్తలు
జల్లా వాసికి కాంస్య పతకం
Advertisement
Advertisement
Advertisement


