KRNL: హాలహర్వి మండల ప్రాథమిక ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై వైసీపీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుక జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేయగా, త్వరలో ఉపాధ్యాయులను నియమిస్తామని హామీ ఇచ్చారు. 150 మంది విద్యార్థుల చదువుకు అంతరాయం కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
వార్తలు
పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతపై బుట్టా రేణుక స్పందన
Advertisement
Advertisement
Advertisement


