హైదరాబాద్: 28°C
వార్తలు

'రాజకీయం అంటే పార్ట్ టైమ్ జాబ్ కాదు'

Advertisement

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ కొంత కాలం క్షేత్రస్థాయిలో చురుకుగా ఉండి ఆ తర్వాత అకస్మాత్తుగా అదృశ్యమవుతారని ఆమె తప్పుబట్టారు. "రాజకీయం అంటే పార్ట్ టైమ్ జాబ్ కాదు, ఇది ఏడాదిలో 365 రోజులు, రోజుకు 24 గంటలు చేయాల్సిన ఫుల్ టైమ్ జాబ్" అని అన్నారు.

Advertisement

Advertisement