MHBD: కురవి మండల కేంద్రంలో ఇటీవల మరణించిన పలు కారణాలతో మరణించిన బాధిత కుటుంబాలను ఆదివారం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు తదితరులు ఉన్నారు.
వార్తలు
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి
Advertisement
Advertisement
Advertisement


