ASR: అరకు గిరిజన మ్యూజియం ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పుట్టినప్పటి నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. నేటి బాలలే రేపటి పౌరులని, ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.
వార్తలు
చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


