హైదరాబాద్: 28°C
వార్తలు

వృద్ధాశ్రమానికి రూ. 25 వేల సరుకుల విరాళం

Advertisement

PLD: నరసరావుపేటలోని అమ్మానాన్న ప్రేమాలయం వృద్ధాశ్రమానికి మండవ వెంకటరత్నం దాతల సహకారంతో రూ. 25 వేలు విలువైన నిత్యవసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కల్పవల్లి సేవా ట్రస్ట్ చైర్మన్ బెల్లంపల్లి కేశవరావు ఆధ్యాత్మికవేత్త కే.ఎం.ఎల్.ప్రసాద్ హాజరయ్యారు. వృద్ధులతో ప్రార్థన భక్తి గీతాలు ఆలపించి సమాజ సేవకులు అందరికీ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.

Advertisement

Advertisement