హైదరాబాద్: 28°C
వార్తలు

చింతరాజుపల్లె అటవీలో చిరుతల సంచారం

Advertisement

KDP: ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లె అటవీ బీట్‌లో చిరుతల సంచారం పెరిగినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. జాతీయ ఆరో పులుల గణనలో భాగంగా ఇటీవల అడవిలో ఏర్పాటు చేసిన అధునాతన కెమెరాల్లో నమోదైన చిత్రాలను పరిశీలించగా, చిరుతలు ఈ ప్రాంతంలో ఆవాసం ఏర్పరుచుకున్నట్లు గుర్తించారు. దీంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Advertisement

Advertisement