తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేతృత్వంలోని కూటమి నుంచి వైకోకు చెందిన ఎండీఎంకే పార్టీ అధికారికంగా తప్పుకుంది. గత 9 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ బంధానికి జనరల్ కౌన్సిల్ సమావేశంలో ముగింపు పలికారు. డీఎంకే తమ పార్టీని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తోందని, ఏఐఏడీఎంకేను అధికారంలోకి తెచ్చేందుకు రహస్య ప్లాన్ వేస్తోందని ఎండీఎంకే తీవ్ర ఆరోపణలు చేసింది.
వార్తలు
DMK కూటమికి MDMK గుడ్బై.. స్టాలిన్కు షాక్
Advertisement
Advertisement
Advertisement


