హైదరాబాద్: 28°C
వార్తలు

బొడ్రాయి ప్రతిష్ఠలో పాల్గొన్న బడే నాగజ్యోతి

Advertisement

MLG: మంగపేట మండలం బోర్ నర్సాపూర్‌లో నిర్వహించిన బొడ్రాయి, ముత్యాలమ్మ విగ్రహప్రతిష్ఠ మహోత్సవానికి మాజీ జడ్పీ చైర్‌పర్సన్, BRS ములుగు నియోజకవర్గ ఇంఛార్జి బడే నాగజ్యోతి-జగదీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల సంక్షేమం కోరారు. నిర్వహణకు తన వంతు సహకారంగా రూ.5 వేల విరాళం అందజేసి, గ్రామ సంప్రదాయాలను కాపాడే కార్యక్రమాలకు ఎప్పుడు అండగా ఉంటానన్నారు.

Advertisement

Advertisement