గుజరాత్లో ‘భారత్ ట్యాక్సీ’ సేవలను ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. రానున్న రెండేళ్లలో ఈ సేవలను దేశవ్యాప్తంగా 500 నగరాలకు విస్తరించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రైవేటు రవాణా సంస్థలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ యాప్ అయిన భారత్ ట్యాక్సీని అడ్డుకునేందుకు ప్రైవేట్ కంపెనీలు అక్రమ రీతిలో పోటీ పడుతున్నాయని అమిత్ షా మండిపడ్డారు.
వార్తలు
‘500 నగరాలకు 'భారత్ ట్యాక్సీ' సేవలు’
Advertisement
Advertisement
Advertisement


