హైదరాబాద్: 28°C
వార్తలు

టిఆర్ఎస్‌లో చేరిన మాజీ ఎంపీటీసీ, BRS నాయకులు

Advertisement

SRD: మనూరు మండలం రానాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సత్తన్న, BRS నాయకులు జైపాల్ తదితరులు నేడు తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. ఈ మేరకు ఖేడ్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ బాపు మలిశెట్టి పార్టీ కండువాలు వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఇందులో సీనియర్ నాయకులు భీమయ్య, పండరి, శివరాజ్, నరసప్ప ఉన్నారు.

Advertisement

Advertisement