AP: మాజీ సీఎం జగన్పై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిపై జగన్ విషం కక్కుతున్నారంటూ మండిపడ్డారు. ప్రజలు ఛీకొట్టినా జగన్కు సిగ్గురావడం లేదని, జగన్ ఎన్ని జన్మలెత్తినా అమరావతిని అడ్డుకోలేరని, దమ్ముంటే అడ్డుకోమంటూ సవాల్ విసిరారు.
వార్తలు
జగన్పై మంత్రి సవిత ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement


