కరీంనగర్ జిల్లా కేంద్ర గ్రంథాలయ నూతన భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసి, మరికొద్ది రోజుల్లోనే గ్రంథాలయాన్ని పాఠకులు, విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆధునిక సౌకర్యాలతో రూపొందుతున్న ఈ భవనంలో పఠన మందిరాలు, పోటీ పరీక్షల అభ్యర్థులకు ప్రత్యేక విజ్ఞాన కేంద్రంగా నిల్వనుంది.
వార్తలు
VIDEO: విజ్ఞాన కేంద్రంగా మారనున్న నూతన గ్రంథాలయం
Advertisement
Advertisement
Advertisement


