హైదరాబాద్: 28°C
వార్తలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తులకు గాయాలు

Advertisement

BDK: అశ్వాపురం మండల పరిధిలోని సీతారామపురం ప్రధాన రహదారిపై నేడు రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు వాహనదారులకు గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ప్రమాదంతో రహదారిపై కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Advertisement

Advertisement