E.G: కోరుకొండ మండలం గాదరాడలోని ఓం శివశక్తి పీఠం-శంభాల నగరంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు మూడో రోజు వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మితో కలిసి వినాయక పూజల్లో పాల్గొన్నారు. 36 ఆలయాల విగ్రహ ప్రతిష్ఠలు, వేదమంత్రాలు, హోమాలు, ప్రత్యేక పూజలు భక్తులను ఆకట్టుకున్నాయి.
వార్తలు
గాదరాడలో మహాకుంభాభిషేక వేడుకలు ఘనం
Advertisement
Advertisement
Advertisement


