హైదరాబాద్: 28°C
వార్తలు

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Advertisement

హిమాచల్ ప్రదేశ్ రాంపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు పికప్ వ్యాన్ లోయలో పడి ఆరుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు విచారిస్తున్నారు.

Advertisement

Advertisement