హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యకు దూరంగా 8.5 కోట్ల మంది పిల్లలు

Advertisement

ఏడాది వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలపై దాడులు ఏకంగా 44 శాతం మేర పెరిగాయని ఐరాస ఆవేదన వ్యక్తం చేసింది. దాదాపు 47.3 కోట్ల మంది పిల్లలు ఈ ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు చెప్పింది. ప్రతి ఆరుగురిలో ఒకరు బాధితులుగా ఉన్నారని వెల్లడించింది. వీరిలో 8.5 కోట్ల మంది విద్యకు పూర్తిగా దూరంగా ఉన్నారని పేర్కొంది. కొంత మంది ఘర్షణ వల్ల పాఠశాలలకు వెళ్లడం లేదని తెలిపింది.

Advertisement

Advertisement