హైదరాబాద్: 28°C
వార్తలు

విశాఖలో MEF ఉత్తరాంధ్ర సదస్సుకు హాజరైన మందకృష్ణ మాదిగ

Advertisement

విశాఖ: జిల్లా పరిషత్‌లో శుక్రవారం నిర్వహించిన ఉత్తరాంధ్ర మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సదస్సుకు పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయనను దుస్సాలువ, పూలమాలతో సత్కరించారు. గ్రామాల్లో విద్యార్థులను తీర్చిదిద్దడం, రిజర్వేషన్ ఫలాలు చివరి వర్గాలకు చేరేలా కృషి చేయడం, ఆత్మగౌరవంతో హక్కులు సాధించుకోవాలని మందకృష్ణ పిలుపునిచ్చారు.

Advertisement

Advertisement