NGKL: జిల్లా బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగా గమ్మకొండ భూషయ్య నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి. తనపై నమ్మకంతో బాధ్యతలను అప్పగించిన నాయకత్వానికి భూషయ్య కృతజ్ఞతలు తెలిపారు. దళితుల సమస్యల పరిష్కారానికి, పార్టీ బలోపేతానికి కార్యకర్తలతో కలిసి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
వార్తలు
జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడిగా భూషయ్య
Advertisement
Advertisement
Advertisement


