SRD: పోలియో రహిత తెలంగాణ హోదాను కొనసాగిద్దామని మంత్రి దామోదర్ ప్రజలకు పిలుపునిచ్చారు. జూన్ 28న నిర్వహించే పల్స్ పోలియో 0-5 ఏళ్ల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా రెండు చుక్కలు పోలియో టీకా వేయించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సమీపంలోని పోలియో బూతులకు తీసుకొచ్చి టీకాలు వేయించాలన్నారు. ఒక్క చిన్నారి కూడా మిగలకుండా పోలియో చుక్కలు వేయాలని ఆదేశించారు.
వార్తలు
పోలియో రహిత తెలంగాణ హోదాను కొనసాగిద్దాం : మంత్రి
Advertisement
Advertisement
Advertisement


