AP: సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని అతడి తల్లి విజయలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టనుంది. పిటిషన్లో సీపీపై విజయలక్ష్మి సంచలన ఆరోపణలు చేశారు. సాయికృష్ణ కేసులో కమిషనరేట్ పరిధిలోని పోలీస్ ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని పేర్కొన్నారు.
వార్తలు
సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం
Advertisement
Advertisement
Advertisement


