KMR: గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (గోపా) ఆధ్వర్యంలో KMR జిల్లా సర్వసభ్య సమావేశం నేడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్య అతిథిగా గోపా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండి సాయన్న గౌడ్ హాజరై మాట్లాడుతూ.. గౌడ్ సమాజ అభ్యున్నతికి అధికారులు, ఉద్యోగులు, మేధావులు ఒకే వేదికపైకి రావాలని పిలుపునిచ్చారు.
వార్తలు
కామారెడ్డిలో గోపా జిల్లా సర్వసభ్య సమావేశం
Advertisement
Advertisement
Advertisement


