హైదరాబాద్: 28°C
వార్తలు

NCERT తొమ్మిదో తరగతి పాఠ్యాంశంగా 'సర్‌'

Advertisement

NCERT కొత్తగా రూపొందించిన 9వ తరగతి సాంఘిక శాస్త్రం పుస్తకంలో పాఠ్యాంశంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌)ను చేర్చారు. అర్హులైన పౌరులను ఓటర్ల జాబితా నుంచి విస్మరించకుండా.. అనర్హులు ఎవరూ జాబితాలో చేరకుండా చూసే ప్రక్రియగా దీనిని పుస్తకంలో వివరించారు. ఈ ప్రక్రియ ద్వారా లక్షలమంది 18ఏళ్లు నిండిన యువ ఓటర్లను జాబితాలో చేర్చినట్లు పేర్కొన్నారు.

Advertisement

Advertisement