హైదరాబాద్: 28°C
వార్తలు

'పాస్‌పోర్ట్‌, ఆధార్‌లను పౌరసత్వ గుర్తింపుగా పరిగణించాలి'

Advertisement

పాస్‌పోర్ట్, ఆధార్‌లను పౌరసత్వ గుర్తింపుగా పరిగణించట్లేదనే వార్తలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. ఈ రెండింటినీ భారతీయ పౌరసత్వ నిరూపణకు చెల్లుబాటయ్యేలా అధికారికంగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకోసం ప్రభుత్వం వెంటనే చట్ట సవరణ చేయాలని కోరుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు థరూర్ లేఖ రాశారు.

Advertisement

Advertisement