అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ ఎలీ లిల్లీ, క్యాన్సర్ చికిత్సలో వాడే ‘ట్రాన్స్ట్రైవ్’ ఔషధాన్ని భారత్లో విడుదల చేసింది. సీడీఎస్సీఓ అనుమతితో 40mg, 80mg, 120mg, 160mg మోతాదుల్లో ఇది అందుబాటులోకి వచ్చింది. ట్యూమర్ల పెరుగుదలను అడ్డుకునే ఈ మందును డాక్టర్ల సిఫారసుతో రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. ఒక్కో బాక్స్ ధర రూ.2.15 లక్షలుగా నిర్ణయించారు.
వార్తలు
భారత్లోకి సరికొత్త క్యాన్సర్ మెడిసిన్
Advertisement
Advertisement
Advertisement


