ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా మహేష్ దీక్షిత్ ఎంపికమయ్యారు. ఈ మేరకు మహేష్ నియమకానికి ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆమోదం తెలిపింది. కేంద్రం ఉత్తర్వుల ప్రకారం.. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. మహేష్ 1993 ఏపీ క్యాడర్ IPS అధికారి. కశ్మీర్లో ఐబీ జేడీగా పని చేశారు. ఆర్టికల్ 370 రద్దు సమయంలో కశ్మీర్లో ఈయన కీలక పాత్ర పోషించారు.
వార్తలు
ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా మహేష్ దీక్షిత్
Advertisement
Advertisement
Advertisement


