తూ.గో: బొమ్మూరు జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో వివిధ కోర్సుల్లో ప్రవేశాల కొరకు గురువారం పాలిసెట్-2026 సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమైంది. మొదటి రోజు 1 నుంచి 20,000 వరకు ర్యాంకు సాధించిన విద్యార్థుల కుల, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను కళాశాల లెక్చరర్లు పరిశీలించారు. శుక్రవారం 20,001 నుంచి 42 వేల వరకు ర్యాంకు గల విద్యార్థులకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందన్నారు.
వార్తలు
బొమ్మూరు పాలిటెక్నిక్ కళాశాలలో 'పాలిసెట్’ కౌన్సెలింగ్
Advertisement
Advertisement
Advertisement


