హైదరాబాద్: 28°C
వార్తలు

నీటి సంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి

Advertisement

BHPL: భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గురువారం చిట్యాల మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన భీరన్న-మౌనిక దంపతుల రెండేళ్ల కుమార్తె ఇంటి ముందు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందింది. సంపులోకి తొంగి చూడగా కాలుజారి పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నారి మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Advertisement

Advertisement