KMM: టెన్త్ సప్లిమెంటరీ ఫలితాల్లో 87.13%గా ఉత్తీర్ణత శాతం నమోదైందని DEO సదానందం తెలిపారు. JUN 5 నుంచి 11 వరకు జరిగిన పరీక్షకు మొత్తం 956 మంది విద్యార్థులు హాజరు కాగా 833 మంది ఉత్తిర్ణులయ్యారని చెప్పారు. వారిలో బాలురు 536, బాలికలు 297 ఉన్నారన్నారు. రీ,వెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం నిర్దేశించిన సమయంలోగా ధరఖాస్తు చేసుకోవాలన్నారు.
వార్తలు
టెన్త్ సప్లిమెంటరీ ఫలితాల్లో 833 మంది పాస్
Advertisement
Advertisement
Advertisement


