ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు వరప్రదాయిని అయిన తుంగభద్ర జలాశయానికి రూ.51 కోట్లతో 33 కొత్త క్రస్ట్ గేట్లను విజయవంతంగా ఏర్పాటు చేశారు. 2024 ఆగస్టులో వరద ధాటికి 19వ గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. NDSA నివేదిక ఆధారంగా కేవలం 6 నెలల రికార్డు వ్యవధిలోనే ఈ గేట్ల తయారీ, అమరిక ప్రక్రియను పూర్తి చేశారు. దీనివల్ల ఏపీలో 1.46 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు సాగునీటి భద్రత లభించనుంది.
వార్తలు
6 నెలల రికార్డు టైమ్లో 33 గేట్ల ఏర్పాటు
Advertisement
Advertisement
Advertisement


