హైదరాబాద్: 28°C
వార్తలు

కొత్తగూడ పోస్టాఫీసులో రూ.2 లక్షలు గోల్‌మాల్

Advertisement

MHBD: జిల్లా కొత్తగూడ పోస్టాఫీసులో మానవత్వాన్ని మంటగలిపే ఘటన జరిగింది. అనారోగ్యంతో మృతిచెందిన సందీప్ భార్య రచనకు దాతలిచ్చిన రూ. 2 లక్షల సాయాన్ని అప్పటి బ్రాంచ్ మేనేజర్ రమేష్ ఆమెకు తెలియకుండా డ్రా చేసి బదిలీపై వెళ్లాడు. పసిబిడ్డ భవిష్యత్తు కోసం దాచిన సొమ్ము కనిపించక బాధితురాలు కన్నీరు పెడుతోంది. అధికారులు స్పందించి బాధితురాలకు న్యాయం చేయాలని అన్నారు.

Advertisement

Advertisement