NLR: గురువారం పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీతారామపురం మండల వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు పాలగిరి ముద్దుకృష్ణమరాజు కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చర్చించినట్లు సమాచారం. పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయిలో మరింత విస్తృతంగా నిర్వహించి వైసీపీని ప్రజలకు చేరువ చేయాలని జగన్ సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
వార్తలు
వైయస్ జగన్ను కలిసిన సీతారామపురం వైసీపీ నేత
Advertisement
Advertisement
Advertisement


