హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్ర మంత్రి కుమారుడికి రాహుల్ క్షమాపణలు

Advertisement

పరువు నష్టం కేసులో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ కుమారుడు కార్తికేయకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ క్షమాపణలు చెప్పారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా రాహుల్ అవాస్తవాలు మాట్లాడారంటూ భోపాల్ కోర్టులో కార్తికేయ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఆ వ్యాఖ్యలు కార్తికేయను ఉద్దేశించి చేయలేదని పొరపాటున అలా జరిగిందని ఈ కేసు విచారణలో భాగంగా రాహుల్ విచారం వ్యక్తం చేశారు.

Advertisement

Advertisement