కర్ణాటకలోని మాండ్యా జిల్లా ముత్తతి కావేరి నది వద్ద పెను విషాదం చోటుచేసుకుంది. ఫోటోల కోసం నదిలోకి దిగి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. కబ్బాలమ్మ, ముత్తితిరాయ ఆలయాల్లో పూజలు ముగించుకుని నది వద్దకు ఆ కుటుంబం వెళ్లింది. మొదట ఫోటోల కోసం నదిలోకి దిగి విజయమ్మ గల్లంతైంది. ఆమెను కాపాడబోయి చైత్ర, శ్వేత, ప్రియాంక, మహేశ్ కన్నుమూశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వార్తలు
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
Advertisement
Advertisement
Advertisement


