AP: మాచర్లలో కేంద్రీయ విద్యాలయం ప్రారంభోత్సవంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. కేవీ కోసం ఎంతో పోరాడాల్సి వచ్చిందని చెప్పారు. వచ్చే ఏడాది శాశ్వత భవనాల్లో తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. కేవీ భవనాలకు రూ.25 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు.
వార్తలు
కేవీ కోసం ఎంతో పోరాడాల్సి వచ్చింది: ఎంపీ
Advertisement
Advertisement
Advertisement


