హైదరాబాద్: 28°C
వార్తలు

నీట్, ఐఐటీ కోచింగ్ కోసం ఎక్సలెన్సీ సెంటర్లు: మంత్రి

Advertisement

AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదనంగా 10 గురుకుల పాఠశాలలను కేటాయించినట్లు మంత్రి సవిత తెలిపారు. దీంతో 5 వేలమంది విద్యార్థులకు విద్య లభిస్తుందని అన్నారు. ఈ ఏడాది పదోతరగతిలో 96 శాతానికిపైగా, ఇంటర్ ఫలితాల్లో కూడా ముందు వరుసలో బీసీ గురుకులాలు ఉన్నాయని చెప్పారు. నీట్, ఐఐటీ కోచింగ్ కోసం విద్యార్థులకు ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.

Advertisement

Advertisement