హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీ పార్వతీ మాత ఆలయ ప్రతిష్ట మహోత్సవం

Advertisement

SKLM: కంచిలి మండలం బలియాపుట్టుగలో శ్రీ పార్వతీమాత ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా యజ్ఞం, హోమం, ప్రత్యేక పూజలు చేశారు. వైసీపీ నేతలు సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ నర్తు రామారావు అమ్మవారిని దర్శించి పూజల్లో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. “ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రం కావాలి” అన్నారు.

Advertisement

Advertisement